A9 న్యూస్ మాసాయిపేట మెదక్ ప్రతినిధి నవంబర్ 11

 

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని తన స్వగ్రా గ్రామమైన మాసాయిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తన నానమ్మ ఆదివారం రాత్రి స్వర్గస్తులైనారు అని పార్టీ నాయకులు తెలిపారు వారి కుటుంబం శోకసముద్రంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల మండల అధ్యక్షులు , మృతి చెందిన నానమ్మ కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని గ్రామస్తులు గ్రామ పెద్దలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సంతాపం తెలియజేశారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *