నరసింహ స్వామి వారికీ నూతన సమర్పించే సుమారు కోటి రూపాయల బంగారు ఆభరణం

 

నవంబర్ 11

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో దక్షిణ బద్రీనాథ్ గా వెలుగొందుచున్న లింబాద్రి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి భ్రమ్మోత్సవల్లో భాగంగా నేడు జరిగే కళ్యాణం లోఅలంకరించడానికి సుమారు కోటి రూపాయల వ్యయం తో బంగారు ఆభరణాన్ని తయారు చేయించి నట్టు ఆలయ అర్చకులు తెలిపారు.

స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారన్ని కరిగించి నగను తయారుచేయించినట్టు తెలిపారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *