తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఆరు గ్యారెంటీలని ప్రజల గొంతుకోశారని, పిలిస్తే పలుకుతానని పారిపోయిందెవరని ప్రశ్నించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *