A9 న్యూస్ ఆర్మూర్:

మట్టి గణపతులే పర్యావరణానికి రక్షణ

— శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో మట్టి గణపతులు తయారు చేసిన విద్యార్థులు

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆర్మూరు పాఠశాలలో మట్టి వినాయకులను తయారు చేసిన పాఠశాల విద్యార్థులు మరియు మాతాజీ లు. పర్యావరణాన్ని పరి రక్షించుకోవాలని వివిధ రసాయన కలర్స్ లతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడకుండా పర్యావరణానికి రక్షణగా ఉండటం మన అందరి బాధ్యత అని అందుకోసమే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమము లో భానుతేజ, అభిమన్యు, వినోద్ కుమార్, సోనాలి, శైలజ, మంజుల, సింధుజ, లత, శైలజ, ప్రియాంక, నిహారిక, అంజలి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *