A9 న్యూస్ ఆర్మూర్:

జనరలిస్టు కాలనీ అభివృద్ది కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ అధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం లో బాగా ఈ ఆదివారం 60వ వారం ఉదయం 7 గంటలకు 3వ వీధిలోని హనుమాన్ మందిరం దగ్గర గుడి చుట్టు పెరిగిన చెట్లను కట్టర్, గొడ్డపరతో నరికి వేసినము. ముళ్ళపొదలను తొలగించినము. పిచ్చి మొక్కలను తొలగించినము. గుడి ప్రాంతములో కుండిలలో నిలువ ఉన్న మురికి నీరు తొలగించినము. రోడ్డులోనున్న చేత, చేధరం చీపురులతో తొలగించినమువచ్చే గణేష్ ప్రతిష్ట మహోత్సవానికి సిద్దంగా తాయారు చేసినాము. ఈ కార్యక్రమం లో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడాడు, ప్రతి ఆదివారం నిరవహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమములో కాలనీలోని వాసులందరు పాల్గొనందుకు ధాన్యవధములు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి కమిటి అధ్యక్షుడు శివరాజ్, కొంకెర భూమన్న, ఎల్‌టి కుమార్, గడ్డం శంకర్, ఎర్ర భూమన్న, సాయన్న, గణేష్, సతీష్, జీవన్ పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *