A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్ల పై వరద నీటిని ఎప్పటికప్పుడు స్థానిక సంస్థ సిబ్బంది క్లియర్ చేయాలని, విద్యుత్ సరఫరా త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలనీ అధికారులను ఆదేశించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *