A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా ధర్మపురి అర్వింద్ రెండవ సారి భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా…

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీ బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో….

శ్రీ శ్రీ శ్రీ అందాపూర్ మహరాజ్ అగ్గు స్వామి సమక్షంలో 24 ఆగస్ట్ 2024 శనివారం రోజున అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం జరగనున్న సందర్భంగా

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్లేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ ప్రకటన విడుదల చేసారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *