A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన జెస్సు అనిల్ కుమార్ ను దేశవ్యాప్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడే సభ్యత్వ నమోదు కార్యక్రమం దృష్ట్యా ఆర్మూర్ అసెంబ్లీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సహా కన్వీనర్ గా నియామకం చేయడం జరిగింది. 

ఈ నియామకానికి కృషి చేసినటువంటి ఎంపీ అరవింద్ ధర్మపురి ని, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ని అదేవిధంగా సభ్యత నమోదు కార్యక్రమం జిల్లా కన్వీనర్ పుప్పాల శివరాజ్ కుమార్ ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడమైనది.

తనకు అప్పగించిన బాధ్యతను తన శక్తి మేర సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *