A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

కల్లెడి గ్రామ పెద్దలు మరియు యువకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల యందు శ్రీ మాత్రే సరస్వతి మాత మరియు శ్రీ బొజ్జ గణపయ్య గారి విగ్రహలు పాఠశాల ఆవరణలో ప్రతిస్థాపించడం జరిగింది. విగ్రహ దాతలు పుంజు మనీష్ గౌడ్, బోడిగం నాగేష్, భక్తి శ్రద్దలోతో పూజ కార్యక్రమం పాల్గొని విద్యార్థులతో హిందూ దర్మం ఆచరణ పూజ కార్యక్రమలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల యాజమాన్యం ప్రధానోపాధ్యాయులు నాగరాజ్, మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, కర్ణం ప్రకాష్ రావ్, మల్లేష్ (లడ్డు), మల్లారెడ్డి, ప్రళయ్ తేజ్, శ్రీకాంత్, రమేష్, సుధాకర్, రాజు, అర్జీత్, కృష్ణ, గ్రామ పెద్దలు మరియు యువకులు ప్రజలు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *