ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి:

ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలోనిలో  మొన్న గురువారం రోజు దొండి ఫార్మసి మెడికల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా దొండి రవీందర్, దొండి గణేష్, లు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ ప్రజలకు అన్ని రకాల మందులు అందుబాటలో ఉంటాయని వారు తెలిపారు. దొండి ఫార్మసీ ద్వారా ప్రజలకు అందుబాటులో మందులను ఉంచుతామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలు గా ఆర్మూర్ డివిజన్ ప్రజలకు సరాసమైనా ధరలకు దొండి మెడికల్ ద్వారా సేవలు అందిస్తున్నామని దొండి మెడికల్ ను ఆదరించినట్లే దొండి ఫార్మసి ని కూడా అలాగే అందరించాలని కస్టమర్లను ప్రజలను కోరుతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమములో దొండి అశోక్, దొండి వాణి, దొండి అరుణ్, కుటుంబ సభ్యులు బంధువులు మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *