.నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం           భీంగల్ మండలం లోనిమెండోరా గ్రామాన్ని ఎంపిడిఓ గంగుల సంతోష్ కుమార్ సందర్శించారు..

సదాశివ్ బచ్చగొని a9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం 

గ్రామ పంచాయతీ సందర్శించి సిబ్బందితో పారిశుధ్య పనులు,త్రాగు నీటి సౌకర్యాల పై సమీక్ష నిర్వహించారు ప్రజలకు త్రాగునీరు, పరిశుద్ధం, విధి దీపాల, ఏర్పాటు లో జాప్యం జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు .

గ్రామంలోని నర్సరీ లు

పల్లె ప్రకృతి వనాలు మరియు కంపోస్ట్ షెడ్ సందర్శించి పలు సూచనలు చేశారు .

 ఈట్టి కార్యక్రమం లో APO నర్సయ్య ఆయా గ్రామాల ఎంపీటీసీ గార్లు ఇతర ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *