నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీలో గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఉద్యోగులకు సకాలంలో గత ప్రభుత్వాలు జీతాలు చెల్లించలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు ఈరోజు అసెంబ్లీ అయిన బిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు ఇటీవల ఉద్యోగులతో తను సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వారు ఆవేదన వ్యక్తం చేశారని సభా దృష్టికి తీసుకువచ్చారు సకాలంలో ఈఎంఐలు కట్టలేక పిల్లలు అమెరికా పంపలేకపోయారని తెలిపారు మిషన్ భగీరథ నీరు ఎల్లారెడ్డిలో ఎక్కడ రావడం లేదని ఆయన అన్నారు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాలలో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *