నిజామాబాద్ A9 న్యూస్:

తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతు, నూతనంగా ఎర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభకాంశాలు తెలియజేస్తు రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 5300 కోట్ల ఫేజ్ రియంబస్మేట్ వెంటనే విడుదల చేయాలి ప్రబుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రబుత్వ పాఠశాలలను మెరుగు పరిచి కార్పోరేట్ వేవస్థను అంతం చేయాలి సంగిక సంక్షేమ హాస్టల్స్ కి సొంత పక్కా భవనాలను నిర్మించి మౌలిక సదుపాయాలను కలిపించాలి తెలంగాణ కు ఆత్మ గౌరవం అయినటువంటి తెలంగాణ యూనివర్సిటీ కి బాధ్యత గల్లా వీసీ నియమ్నిచ్చాలి తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి చేసి కొత్త కోర్సులు తీసుకురావాలి తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ కాలేజ్ ఎర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, సోహెల్, మహేష్, సుజిత్, అమన్, చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *