నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో 15వ వార్డు ఎస్సి కాలనీలో గత 35 సంవత్సరాల క్రితం కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇత వరకు కాలనీలో ఎటువంటి అభివృద్ధి పనులు కాలేవని క్లిక్సిని ప్రదర్శిస్తే ఆ యొక్క ఫ్లెక్సీని కొందరు అధికార అహంకారంతో ఎవరు లేని సమయంలో వచ్చి వచ్చి ఫ్లెక్సీలు చింపి వేయడం జరిగింది.

మీకు దమ్ముంటే అభివృద్ధి చేయండి కానీ ఇల మ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనోభావాలను దెబ్బతీసి మమ్మల్ని మన ధైర్యానికి గురి చేయొద్దని రానున్న కాలంలో మా కాలనీ నుంచి కచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని మేము ఏ పార్టీకి సంబంధించిన పేర్లు కూడా పెట్టలేము ఎ నయకుడి పేరు కూడ రాయలేదు కానీ మా కాలనీ పై కక్షపట్టి ఫ్లెక్సీని చింపిన వ్యక్తి పేరు కుడ మకు తెలుసు కానీ మేము ఏమీ అనటం లేదు ఒక్క ఫ్లెక్సీ చింపితే ఈరోజు రెండు ఫ్లెక్సీలను పెడతామని దమ్ముంటే అందరి ముందు వచ్చి చింపాలని మహిళలు కలనీవసుల అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *