నిజామాబాద్ A9 న్యూస్:

*బిఆర్ఎస్ కార్యకర్త మధు గౌడ్ కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేగాం యదాగౌడ్ పరామర్శించారు…

 

*ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ వచ్చి పరామర్శించలేదని మధు గౌడ్ అన్నారు..

 

*బిఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకే ఇలా ఉంటే, ప్రజానీకానికి ఏ విధంగా సేవ చేస్తారని పార్లమెంట్ అధ్యక్షుడు యాద గౌడ్ అన్నారు….

ఆర్మూర్ నియోజక వర్గం ఆలుర్ మండలం గుత్ప గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిన్న జరిగిన ఆశిర్వధ సభలో తమ పార్టీ కార్యకర్త మధు గౌడ్ కి, ఉన్న సమస్యలు చెప్పుకుందామని సభ దగ్గర్లో ఉన్న గుడి ఎక్కి ఎంత పిలిచినా గాని పట్టించుకోలేదని, విని విననట్టు వెళ్ళిపోయాడు అని, కర్యకర్త మధు మనస్థాపానికి గురై ఆ గుడి మీది నుండి దూకేశాడు, అతని చేతికి మరియు కళ్ళకు గాయాలయ్యాయి.

 

ఈ కార్యక్రమంలో కల్లెడ గంగాధర్, అంబిక సత్యనారాయణ, బోబ్బ నరసింహ, లవంగా రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *