నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ నియోజకవర్గం రాంపూర్ గ్రామంలో సాయంత్రం దుర్గా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు కాత్యాయని దేవి అవతారం 13వ వార్షికోత్సవం బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి మండపంలో పూజ, కుంకుమార్చన పూజ, హారతి, మంత్ర పుష్పము, ప్రసాద వితరణ చేశారు, అర్చకులు శ్రీనివాస్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు,

ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యూత్ సభ్యులు, గ్రామ సర్పంచ్ బంటు దాయనందు, రెండు గ్రామాల ప్రజలు, పెద్దలు, భక్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *