నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ లీడర్ పిసి భోజన్న జయంతి సందర్భంగా వారి ఇంటిలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గోర్ధ రాజేందర్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యంగా ఉండాలని పార్టీ ఎల్లవేళలా తమకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు కర్ణం గంగాధర్, దొండి రమణ, బైండ్ల ప్రశాంత్, పాషా, వాసి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *