నిజామాబాద్ A9 న్యూస్:

* ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన మీర్ధపల్లీ గ్రామస్తులు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మీర్థపల్లీ గ్రామస్తులకు తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం తన సొంత ఖర్చుతో బస్సు ఏర్పాటు చేసి ఆర్మూర్ పుణ్యక్షేత్రం సిద్దుల గుట్ట నుండి యాదగిరిగుట్ట వరకు ఉచిత దైవ దర్శనం ఏర్పాటు చేయించడం జరిగింది.

ఈ యాదగిరిగుట్ట దైవదర్శనాన్ని చేసుకున్న భక్తులు తమకు ఉచిత దైవ దర్శనం తో పాటు ప్రయాణానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *