నిజామాబాద్ A9 news

ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన ఎస్.కె జమీల్ భాష కు మైనార్టీ కాంగ్రెస్ మైనార్టీ శాఖ అధ్యక్షులుగా నియమితులయ్యారు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో

ఎస్.కె జమీల్ పాషా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండల కాంగ్రెస్ మైనారిటీ శాఖ అధ్యక్షులుగా నియమితులయ్యారు వారికి నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు నియామక పత్రాలను అందజేయడం జరిగినది. ఎస్.కె జమీల్ పాషా ది ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామం

ఈ కార్యక్రమానికి జిల్లా కిసాన్ కేత్ ముప్పగంగా రెడ్డి, డిసిసి సెక్రెటరీ భాస్కర్ రెడ్డి,ఇందల్వాయి మండల పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, కిసాన్ కేత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, జిల్లా, మండల మహిళా నాయకులు గంగమని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *