నిజామాబాద్ A9 news

ఇందల్వాయి మండల నూతన ఎం ఆర్ ఓ గా బాధ్యతలు స్వీకరించారు, వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్, ఎంపీ డీవో రాములు నాయక్, ఎంపీవో రాజ్ కాంత్ రావు. ఎమ్మార్వో వెంకట్రావును సన్మానం చేశారు. నూతన మండలం గా ఏర్పడిన ఇందాల్వాయి మండలాన్ని సమస్యలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను అందించాలని ఎంపీపీ రమేష్ నాయక్ ఈ సందర్భంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ మహమ్మద్ వాహిద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *