నిజామాబాద్ A9 news

ఇందల్వాయి మండల్ అన్సన్ పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గడపగడపకు వెళ్లి, వృద్ధులను, యువకులను అందర్నీ స్పష్టంగా తెలుసుకొని వివరించి అందరి గురించి ఆలోచించి ఏదైతే మన సోనియాగా గాంధీ, రాహుల్ గాంధీ, నీ రేవంత్ రెడ్డి నీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు చెప్పిన ప్రకారం మన షెడ్యూల్ ఏదైతే ఉందో సిలిండర్ 500 రూపాయలకే మరియు వృద్ధాప్య పెంచిన 4000 రూపాయలకు మరియు అదే విధంగా స్త్రీలకు ఉచితంగా మన ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు రాహుల్ గాంధీ, దీన్ని స్పష్టంగా ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారం మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చదువుకున్న వారికి ఎలక్ట్రిక్ బైక్ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *