హైదరాబాద్ A9 news

హమాలీ కూతురు తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్సైగా ఎంపికై తన లక్ష్యానికి పేదరికం అడ్డుకాదంటూ చాటిచెప్పింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన హేమలత ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసి ఓపెన్ డిగ్రీ, ఓయూలో పీజీ పూర్తి చేసి గ్రూప్-1 కు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రుల కష్టాల్లో పాలుపంచుకుంటూ కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే ఎస్సై కు ఎంపికై ఏజెన్సీకి కీర్తిని తెచ్చిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *