హైదరాబాద్ A9 news

హైదరాబాదులో 1300 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని టి ఎస్ ఆర్ టి సి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓజీఎల్ సంస్థకు 550 బస్సుల ఆర్డర్ చేశారు.తొలి దశలో 50 బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో(నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టిఎస్ఆర్టిసి ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *