ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఈ నిబంధనను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా అటు ఏపీలో కూడా ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన విషయం తెలిసిందే

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *