Month: March 2025

మాజీ మంత్రి కేటీఆర్ పై రెండు కేసులు నమోదు.

హైదరాబాద్:మార్చి 26 మాజీమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్‌ పై రెండు కేసులు నమోద య్యాయి,నల్గొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు ఆయనపై నకిరేకల్ పీఎస్‌ లో రెండు కేసులు నమోదు చేశారు.. నల్గొండ…

బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు – ఎమ్మెల్యే రాజాసింగ్‌.

హైదరాబాద్‌ సిటీ: బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. గత సర్కారు తనపై పీడీ యాక్ట్‌ పెట్టి జైలుకు పంపిందని, ఆ సమయంలో కొంతమంది బీజేపీ నేతలు కూడా…

మన ఊరు-మన బడి పెద్ద స్కామ్‌:అక్బరుద్దీన్‌.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం “మన ఊరు మన బడి” కార్యక్రమాన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉండగా, విద్యా వ్యవస్థకు తగిన…

*ఆశా వర్కర్లపై దాడికి ఏ సెక్షన్ పెట్టాలి ప్రజలే తేల్చాలి:

*పోలీసుల దాడిని ఖండిస్తున్నాం,:నిరుపేదల హక్కుల సాధన సమితి ఆగ్రహం. ఎ9 న్యూస్ మెదక్/ సిద్దిపేట మార్చి 26 : రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు ప్రజల యొక్క రోజువారి జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఈరోజు అనేక రంగాల్లోని కార్మికులు టీచర్లు ప్రొఫెసర్లు…

వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం:

*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ . ఎ9 న్యూస్ మార్చ్ 26 తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పేందుకే జై బావు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టామని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు…

అంతక్రియలకు బిజెపి మండల అధ్యక్షుడు సహాయం:

*బిజెపి మండల అధ్యక్షుడు వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. ఎ9 న్యూస్ మాసాయిపేట మార్చ్ 26 మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో 23వ బూతులో అనారోగ్యంతో చనిపోయిన నర్సింలు అంత్యక్రియలకు 2000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు తోచిన ఆర్థిక…

డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు :

A9 న్యూస్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నంది ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ నందు డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులకు కోర్సు పూర్తి చేసుకుని కళాశాలను వీడుతున్న సందర్భంగా…

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు:.

న్యూఢిల్లీ, మార్చి 25: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఫిరాయింపుల వ్యవహారాల్లో ముగ్గురు, ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనాలు తగిన సమయం అని చెప్పలేదని.. అలాంటప్పుడు వాటిని కాదని…

ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

హైదరాబాద్ :మార్చి 25 గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే…

కేటీఆర్‌కు రాజాసింగ్ మాస్ వార్నింగ్:

హైదరాబాద్, మార్చి 25: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. పోలీసు శాఖతో పెట్టుకోవద్దని మాజీ మంత్రిని…