Month: March 2025

సుర్బిర్యాల్ గ్రామానికి 48 లక్షల నిధుల మంజూరు…

A9 న్యూస్ ఆర్మూర్, 29: ఆర్మూర్ మండలం సుర్బిరియల్ గ్రామ అభివృద్ధికి 48 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ…

పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు:

కొమురం భీం జిల్లా మార్చి 28 కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరి గిన పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సూర్యదే వ్ అనే యువకుడు.. లాల్ దేవీ, జల్కర్ దేవీలను ప్రేమించాడు. ఇద్దరు…

కారు డిక్కీలో తరలిస్తున్న మహిళ మృత దేహం.

నిజామాబాద్ జిల్లా:మార్చి 28 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివారులో శుక్రవారం మధ్యాహ్నం దారుణ సంఘటన చోటుచేసుకుంది ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ పరిధికి…

ఇఫ్తార్ విందుకు ఆవుల రాజిరెడ్డి ముఖ్యఅతిథి.:

*ఇఫ్తార్ విందును కాంగ్రెస్ నాయకులు విజయవంతం చేయగలరు. *మాసాయిపేట మండలం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి వెల్లడ. ఎ9 న్యూస్ మార్చ్ 28 శుక్రవారం నాడు 28-03-2025 సాయంత్రం 6 గంటలకు , ముస్లిం సోదరులకు మాసాయిపేట పెద్ద మసీదు వద్ద ఇఫ్తార్…

6,729 ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు:

హైదరాబాద్:మార్చి 28 తెలంగాణలోని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాకకూడా కాంట్రాక్టు పద్దతిలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6,729 మందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

పది ఏండ్లు అధికారంలో ఉండి చేయలేనివి: పది నెలల్లో మేము చేశాం: సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్:మార్చి 28 తాము అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకం కింద రూ.12 వేల కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ‘ఏక మొత్తం లో రూ. లక్ష రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల…

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి:

సంగారెడ్డి జిల్లా మార్చి 28 సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది, అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని స్థానిక రాఘ‌వేంద్ర న‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్న ఓ…

అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 

తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ (గురువారం) కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24…

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.: కేటీఆర్ ఫైర్.

హైదరాబాద్: తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. కానీ రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం…

యువత ధర్మ బిక్షం ను స్ఫూర్తిగా తీసుకోవాలి:

*తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేట, టౌను మార్చి 26: బడుగు,బలహీన వర్గాల ఆశయ సాధన కోసం…