Month: March 2025

బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్.

Mar 16, 2025, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి TGSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగానే వైజాగ్ లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ వంటి యూట్యూబర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు.…

కేసీఆర్‌ వర్క్‌ ఫ్రమ్ హోమా లేక.. వర్క్‌ ఫ్రమ్ ఫామ్‌హౌసా?: సీఎం రేవంత్‌..

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్‌ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేక వర్క్‌ ఫ్రమ్ ఫామ్‌హౌసా? అంటూ ఎద్దేవా చేశారు. 15 నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా…

నా ఫొటోలు మార్ఫింగ్ చేశారు..,ఇక వదిలేది లేదంటూ మంత్రి మాస్ వార్నింగ్.:

హైదరాబాద్: సోషల్ మీడియాలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసి మానసిక క్షోభకు గురి చేశారంటూ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్నీ కొంతమంది దుర్మార్గులు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వల్ల తాను కుమిలిపోయానని, దాన్ని కట్టడించడం…

నకిలీ జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు*:

తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం గుర్తించిన పత్రికలు, మీడియా సంస్థలు, అక్కడ పని చేసే ప్రతినిధులు జర్నలిస్టులా లేకా కుటుంబాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్లు జర్నలిస్టులా అని ప్రశ్నించారు.…

సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న జర్నలిస్టులు: సీఎం రేవంత్ రెడ్డి.

జర్నలిస్టు ముసుగులో ఉన్న వారిని గుడ్డలూడదీసి రోడ్ల మీద తింపిస్తా. హైదరాబాద్:మార్చి 15: సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ.. ఊరుకోన ని,సీఎం రేవంత్ రెడ్డి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నందు న ఓపిక పడుతున్నానని ఆయన…

గవర్నర్ ప్రసంగాన్ని బిఆర్ఎస్ హేళన చేసింది: సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్:మార్చి 15 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగు తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో…

స్నేహ సొసైటీ రక్త పరీక్షల శిబిరం..

A9 న్యూస్/ఎల్లారెడ్డి,నిజామాబాద్ రూరల్: ఎల్లారెడ్డి పల్లెలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ వారి సౌజన్యంతో రక్త పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా రక్త పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందని స్నేహ సొసైటీ ఆఫ్ రూరల్ రీకన్స్ట్రక్షన్ సెక్రెటరీ…

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరవధిక దీక్షలు ప్రారంభ

*ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరవధిక దీక్షలు ప్రారంభ… *మెదక్ తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు…. మాసాయిపేట A9 న్యూస్ మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న దీక్ష శిబిరానికి మాసాయిపేట మండలం కమిటీ శనివారం నాడు…

నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం;

భద్రాద్రి, మార్చి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభాలవేళ ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంకురార్పణ కార్యక్రమాన్ని ఆరు గంటల పాటు అర్చక బృందం నిన్న (గురువారం) నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో…

హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. :

హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక, మహానగరం హైదరాబాద్ విషయానికి వస్తే.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు…