Month: March 2025

రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కేంద్ర మంత్రి , తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(ఆదివారం) ఏబీఎన్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడారు. శాసన సభ సమావేశాలు అత్యంత హుందాగా జరగాలని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పుణ్యమా…

దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి.

జనగామ: తెలంగాణకే ఆదర్శంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రాంతం వరంగల్‌ అని, వరంగల్‌‌కు ఎయిర్‌పోర్టును కూడా సాధించుకున్నామని…

రేపు మహేశ్వరం పట్టణానికి మంత్రి శ్రీధర్ బాబు:

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జయప్రదం చేయండి: లక్ష్మారెడ్డి. రేపు ఉదయం 8 గంటలకు జరిగే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారాని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మహేశ్వరం పట్టణానికి…

బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం.:

వరంగల్ : బ్యాంకు అధికారుల వేధింపులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం. షాప్‌ ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న కుటుంబసభ్యులు. చిలుకూరి క్లాత్‌ స్టోర్‌ను నడుపుతున్న కుటుంబం. మంటల్లో కాలి ఇద్దరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు..

ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. :

హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో అధికారులు ఆంక్షలు విధించారు. క్యాంపస్‌లో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ…

ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు.:

బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను చాకచక్యంగా ఆఫ్ చేశాడు. దాదాపు గంటన్నర పాటు…

ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: మార్చి 16 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌,పై తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి,సెటైర్లు వేశారు. కేసీఆర్‌ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేక వర్క్‌ ఫ్రమ్ ఫామ్‌హౌసా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్…

జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన:

జనగామ జిల్లా: మార్చి 16 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవ్వాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటిం చారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్ల అభివృద్ధి పను లకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం…

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.:

*స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ . *అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం . వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయన శంకుస్థాపనలు,…

పోలీస్ శాఖకు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తాం: కోమ‌టిరెడ్డి.

Mar 16, 2025, తెలంగాణ : పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రల కోసం అహర్శిలు కృషి చేస్తున్న పోలీస్ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు.…