Month: February 2025

నేడు బిజెపి జిల్లా అధ్యక్షులు ఖరార్:

హైదరాబాద్:ఫిబ్రవరి 03 బీజేపీ జిల్లా అధ్యక్షుల పేర్లను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ శ్రేణులు దీనిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిన్న 25 జిల్లాల ఆశావహుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. చాలా ఉత్కంఠల మధ్య ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లలకు…

తెలుగు రాష్ట్రాలలో మొదలైన ఎన్నికల సందడి..:

హైదరాబాద్:ఫిబ్రవరి 03 వరంగల్, ఖమ్మం, నల్గొండ,ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి వాతావరణం మొదలైంది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర…

పెద్దపల్లి జిల్లా పెద్దంపేట్, రైల్వే పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం:

పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 03 పెద్దంపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేందర్, గుర్తించారు యువకుని వయస్సు 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉంటుందని,…

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు:

హైదరాబాద్: ఫిబ్రవరి 03 తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్,…

కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి మొండిచేయి* :

*రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాక్కునే చర్యలు బడ్జెట్ లో పెట్టిన బిజెపి* *కార్పొరేటీ కరణ ప్రైవేటికరణ కోసం బాటలు వేస్తున్న బిజెపి* *ఆర్ఎస్ఎస్ వ్యూహాలు విద్యలో అమలుకుబిజెపి చర్యలు* *SFI రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్* కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో…

ఉలిక్కిపడ్డ కాంగ్రెస్:

హైదరాబాద్:ఫిబ్రవరి 02 అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన ట్లు సోషల్…

_బీసీ రిజర్వేషన్లకు 5న కేబినెట్, అసెంబ్లీ ఆమోదం.:

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశాన్ని ఈ నెల 5న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో తేల్చనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 5న మంత్రివర్గం భేటీ అవుతోంది. ఆ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించి, బీసీ…

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది: వెలిచాల రాజేందర్ రావు:

కరీంనగర్ జిల్లా: ఫిబ్రవరి 01 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లో తెలం గాణ రాష్ట్రానికి గుండు సున్ననే దక్కిందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను తన రాజకీయ అవసరాలకే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని…

జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో బట్టల వ్యాపారి ఆత్మహత్య:

జగిత్యాల జిల్లా ఫిబ్రవరి01 ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలోని టాక సంధిలో నివాసముంటున్న దేవేంద ర్, ఆర్థిక ఇబ్బందులతో…

ప్రతిపక్ష పాత్ర వహించాలని అంబేద్కర్ కు వినతి:

భీమ్ గల్, జనవరి 31: సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ఫామ్ హౌస్ లో పండడం మాని అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర వహించేలా మాజీ సి. ఎం కు బుద్దిని ప్రసాధించాలని కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం…