యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో పేలుడు:
యాదాద్రి జిల్లా: జనవరి 04 యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణిం చారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ప్రకాష్ అనే ఒక కార్మికుడి పరిస్థితి…