Month: January 2025

యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో పేలుడు:

యాదాద్రి జిల్లా: జనవరి 04 యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణిం చారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ప్రకాష్ అనే ఒక కార్మికుడి పరిస్థితి…

వివాహేతర సంబంధంతో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య:

హైదరాబాద్:జనవరి 04 రాచకొండ పోలీసు కమీషనరేట్, మేడిపల్లి పోలీసు స్టేషను పరిధిలో శనివారం నాడు ఉదయం జనగామ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడిపల్లి పీఎస్ పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ లోని అనురాగ్ రెడ్డి…

పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు:

హైదరాబాద్:జనవరి 05 తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ నైతిక, చట్టపరమైన బాధ్యతగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను చూసుకోవ డం పిల్లల నైతిక బాధ్యత మాత్రమే కాదు, న్యాయప రమైన బాధ్యత కూడా అని సుప్రీంకోర్టు తాజా…

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం:

హైదరాబాద్:జనవరి 04 సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం పలు అంశాలపై నేడు కీలక నిర్ణయాలు తీసుకో నుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. గత నెల 30నే మంత్రి మండలి…

_తెలంగాణ జనాభాలో 55 శాతం బీసీలే.. కులగణన సర్వేలో వెల్లడి..:

ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు కలిపి 45 శాతం సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే చాన్స్ రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులపైనా కీలక నిర్ణయాలు తీసుకునే…

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం:

Jan 04, 2025, పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023”…

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి … అక్కడ ఏకంగా జీరో డిగ్రీ ఉష్ణోగ్రత..:

Hyderabad Weather : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.ఉదయం, రాత్రి వేళ ఇళ్ళలోంచి బయటకు వచ్చేందుకు తెలుగు ప్రజలు భయపడిపోతున్నారు… అంత చల్లగా వుంటోంది వాతావరణం. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ ప్రజలు చలికి గజగజా వణికిపోతున్నారు. బారెడు తెల్లారేవరకు సూర్యుడు…

రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్:

హైదరాబాద్, జనవరి 3: నిరుపేదలకు ఎంతో ముఖ్యమైన అస్త్రం రేషన్ కార్డు. రేషన్ సరుకుల నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందేందుకు ఈ రేషన్ కార్డు ఉండటం అత్యంత అవసరం. అయితే రేషన్‌కార్డు పొందేందుకు ప్రజలు ఎన్నో ప్రయత్నాలు…

సావిత్రి భాయి ఫూలే కు నివాళులర్పించిన మంత్రి సీతక్క :

సావిత్రి భాయి ఫూలే మనకు ఆదర్శం ఇప్పుడు వాహానాలు తీసుకునే వారంతా మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వం సావిత్రి భాయి ఫూలే జయంతి ని అధికారికంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. *Serp సీయివో దివ్య దేవరాజన్* ఈ…

_పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..:

ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్ కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు డివిజన్లు, ఓటర్ల లిస్టుపై అధికారుల కసరత్తు శివారు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు.. లేదంటే కొద్దిరోజుల గ్యాప్తో…