Month: November 2024

మనోహరాబాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు:

A9 న్యూస్ ప్రతినిధి మేధక్: తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోరోబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాశ్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు.…

ప్రమాదానికి గురి అయిన సంగం బుజ్జన్నను పరామర్శించిన ఇందల్వాయి నాయకులు:

A9 న్యూస్ ఇందల్వాయి గ్రామానికి చెందిన సంఘం బుజ్జన్న (47) ఇందల్వాయి నుండి డిచ్పల్లి వైపు వెళుతుండగా ఎడమవైపు 9 పక్క బొక్కలు. కుడి జబ్బ విరిగి చాలా చాలా రోజుల నుండి హాస్పిటల్ లో చీకిత్స పొంది ఇంటికి వచ్చిన…

అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్:

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: బీజేపీ మరియు ప్రధాని మోడీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత జైల్ నుంచి విడుదల అయ్యాక తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేసిన కవిత ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా…

హైదరాబాద్ చేరుకున్న ద్రౌపది ముర్ము :

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్..

సీఎం రేవంత్ రెడ్డి కారు టైర్ పంక్చర్.:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లిన సీఎం.. తిరిగి వస్తుండగా పంక్చర్ అయిన రేవంత్ కారు.. హడావిడిగా టైర్ మార్చిన సిబ్బంది..

మనకీ గులామ్ లు వద్దు.. గులాబీ ముద్దు..

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: -బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి… నిజామాబాద్ జిల్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాతీ గులామ్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డి ఇటలీ గులామ్ అని కిషన్ రెడ్డి అంటుండు.…

విద్యాశాఖ స్థలం కోసం శాసనసభ్యునికి వినతి….

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా న్యాయవ్యవస్థ కార్యాలయాల అవసరాలరీత్య ఓల్డ్ విద్యాశాఖ ఖాళీ స్థలాన్ని కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డికి వినతిపత్రాన్నిసమర్పించారు.…

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలి:

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: -రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి… నిజామాబాద్ జిల్లా ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ముందుగా కెసిఆర్, ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలని మానాల మోహన్ రెడ్డిధ్వజముత్తారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ…

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరగనివ్వం:

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగర మేయర్ భర్త పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఇలాంటి అరాచక చర్యలు ఆపకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో తిరగలేడని, కాంగ్రెస్కు కొమ్ము కాస్తున్న పోలీసుల పేర్లు…

దేశాన్ని పాలించే నాయకులను అందించిన గడ్డ కరీంనగర్ జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి:

A9 న్యూస్ ప్రతినిధి వేములవాడ: వేములవాడ రాజన్న జిల్లా: నవంబర్ 20 రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి తొలిసారి పర్యటించారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత…