Month: April 2024

కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులకు ఆస్వస్థత

A9 న్యూస్ నిర్మల్ ప్రతినిది: నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేజీబీవీపీ పాఠశాల మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు వికటించి అస్వస్థత గురయ్యారు. కేజీవీబీ పాఠశాలలోని బుధవారం మధ్యాహ్నం భోజనం వికటించటంతో 20 మంది స్వస్థత గురయ్యారు. అందులో…

బ్లూ ప్రింట్ విరుద్ధంగా పదవ తరగతి పరీక్ష పత్రం

A9 న్యూస్ హైదరాబాద్‌ ప్రతినిది: *ఆరో ప్రశ్నకు 2 మార్కులు *ఐదో ప్రశ్నకు ఏది రాసినా మార్కు బ్లూ ప్రింట్‌కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవ శాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరో ప్రశ్నకు జవాబు…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇవాళ పోలీసు కస్టడీకి రాధాకిషన్‌రావు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణలో ఫోన్‌ ట్యాపిం గ్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకో నున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాధా కిషన్‌రావుకు ఏడు రోజుల పాటు పోలీసు కస్ట…

నేడు ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటన ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ గురువారం రోజు కాంగ్రెస్ద ఇంచార్ 8 గంటలకు పట్టణం లోని రంగాచారి నగర్ లో పెళ్లి పందిరి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 8:30 గంటలకు ఫతేపూర్ రోడ్డు పరిశీలన ఉదయం 9:00 గంటలకు ఈద్గా పరిశీలన…

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్. 8 గంటలకు*పట్టణం లోని*రంగాచారి నగర్ లో పెళ్లి పందిరి కార్యక్రమంలో పాల్గొంటారు*ఉదయం 8:30 గంటలకు*ఫతేపూర్ రోడ్డు పరిశీలన*ఉదయం 9:00 గంటలకు*ఈద్గా పరిశీలన*ఉదయం *9:30 గంటలకు*మాక్లూర్ మండల కేంద్రంలో*రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యహ్నం *10:30…

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ, బి ఆర్ ఎస్ నాయకులు బేంబేలెత్తిపోతున్నారు -మానాలా

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి బిజెపి, బిఆర్ఎస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల…

తెలంగాణలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఎవరు గెలుపు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. బిజెపి పార్టీ. టిఆర్ఎస్ పార్టీ. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అనే విషయంలో. అధికార పార్టీ నాయకులు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…

90 రూపాయల నాణెంను తయారు చేసిన ఆర్బీఐ

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ రూపాయల నాణెంను తయారు చేసిన ఆర్బీఐ* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రూ. 90 విలువైన ప్రత్యేక నాణేన్ని తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ…

అనుమానస్పదంగా తిరిగే వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి తెలియజేయాలి,*

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ఎవరయిన అనుమానస్పదంగా సంచరిస్తున్నారని తెలిసి లేదా ఎవ్వరినైన దొంగలు అని అనుమానించిన లేదా గుర్తుతెలియని వారు…

దొంగ మృతికి కారకులైన ఎన్ని మందిని అరెస్ట్*

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్* దొంగ మృతికి కారకులైన ఎన్ని మందిని అరెస్ట్ నిజామాబాద్ రూరల్ మండలం పాల్ద గ్రామ శివారులోని రైస్ మిల్లులో దొంగతనానికి పాల్పడ్డ బానోత్ సునీల్ పై దాడి చేసి మరణానికి కారణకులైన 8 మందిని అరెస్టు…