Category: హైదరాబాద్

దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్న రాజ్యాంగ వ్యవస్థలు!:

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రాజ్యాంగం అమలు విషయంలో వస్తున్న మౌలికమైన మార్పులు ఆలోచింప చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకుని వ్యవస్థలు దేశానికి కొత్త దారి…

బ్యాంక్ అప్పు తీసుకున్న తండ్రి మరణిస్తే.. ఆ అప్పు కొడుకు తీర్చాలా.:

అప్పు తీర్చకముందే కొంతమంది హటాత్తుగా మరణిస్తున్నారు కూడా.. కనుక రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు.. అతని కుమారుడు లేదా పిల్లలు అతని రుణాన్ని తీర్చాలా? ఆ అప్పు ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి అప్పు తీర్చేందుకు ఎవరు బాధ్యులు? ఇలాంటి…

అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు:

హైదరాబాద్:ఏప్రిల్ 13. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో…

UPI Down: ఫోన్ పే, పేటీఎం,గూగుల్ పే డౌన్.. నిలిచిపోయిన యూపీఐ సేవలు యూజర్లు గగ్గోలు:

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు. Paytm, ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay) డిజిటల్…

రేపటి నుంచి ‘భూ భారతి’ అమలు:

TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం…

నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు:

హైదరాబాద్:ఏప్రిల్ 12 తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ…

సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌.

Apr 11, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జిల్లా, మండలస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సన్నబియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై…

ముఖ్య సమాచారం:

*- రేపు అనగా శనివారం 12/04/2025* *రెండవ శనివారం సెలవు రద్దు చేయడమైనది..!!* *రేపు యధావిధిగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిస్టిక్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిఐజి కార్యాలయాలు పనిచేస్తాయి. కావున దస్తావేజులేఖరులు గమనించగలరు.

అవును మేము ICICI బ్యాంక్ నుండి 10 వేల కోట్లు అప్పు తెచ్చాము:

HCU కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వ భూమి.. దాన్ని మేము ఎకరం రూ.75 కోట్లకు TSIICకి ఇచ్చాము TSIIC వాళ్ళు 400 ఎకరాలు ల్యాండ్ తాకట్టు పెట్టు ICICI బ్యాంక్ నుండి 10 వేల కోట్లు అప్పు తెచ్చారు – టీపీసీసీ…

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..:

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు పాఠశాల విద్యశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా బీసీ రిజర్వేషన్ల బిల్లు…