Category: నిజామాబాద్ జిల్లా

రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హాట్టహాసంగా నిర్వహించారు

నిజామాబాద్ రెవిన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అద్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు హాట్టహాసంగా నిర్వహించారు . రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు…

ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో బదిలీపై వెళ్తున్న తాసిల్దార్ వేణు, నూతన తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో బదిలీపై వెళ్తున్న తాసిల్దార్ వేణు, నూతన తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డిఓ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై తాసిల్దార్లను సన్మానించారు. తాసిల్దార్ కార్యాలయ…

మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ జెడ్పిటిసి బద్దం రవి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మోత్కు భూమన్నలు…