Author: Sai Praneeth

కామ్రేడ్ జార్జ్ రెడ్డి 52 వర్థంతి సభలను విజయవంతం చేయండి

A9 న్యూస్ ప్రతినిధి: కామ్రేడ్ జార్జ్ రెడ్డి 52 వర్థంతి సభలను విజయవంతం చేయండి పి.డి.ఎస్.యూ ఉస్మానియా అరుణతార, పి.డి.ఎస్.యూ సంస్థాపకులు, హైదరాబాద్ చేగువేరా కామ్రేడ్ జార్జ్ రెడ్డి 52 వ వర్ధంతి సభలను వారం రోజుల పాటు జరపాలని పి.డి.ఎస్.యూ…

బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ బిజెపి పార్టీలో చేరిన గాంధారి మాజీ జెడ్పిటిసి

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది మరి మాజీ జెడ్పిటిసి తానోజీ రావు బిజెపి రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బిబి పాటిల్ సమక్షంలో బీజేపీ…

ప్రజా వ్యతిరేక బిజెపి విధానాలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

A9 న్యూస్ ప్రతినిధి: ప్రజా వ్యతిరేక బిజెపి విధానాలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి సిపిఎం పిలుపు… సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత పది సంవత్సరాలుగా బిజెపి అనుసరించిన ప్రజా…

టైక్వాండో జిల్లా అధ్యక్షుడిగా సాంబడి ప్రవీణ్ నియామకం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఎన్నికలు హైదరాబాద్ లో గల నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్మూర్ పట్టణానికి చెందిన సాంబడి ప్రవీణ్ నియమితులయ్యారు…

కవితకు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

A9 న్యూస్ బ్యూరో ప్రతినిధి: న్యూఢిల్లీ:ఏప్రిల్ 09, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట యిన భారాస ఎమ్మెల్సీ కవితకు గత నెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీని కోర్టు విధించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో ఈరోజు…

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

A9 న్యూస్ ప్రతినిధి:ఏప్రిల్ 09 తెలుగు నూతన సంవత్స రం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు ప్రజలు సిద్ధమ య్యారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో పూజలు…

ఐపీఎస్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాజీవ్ రతన్ కన్నుమూత

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:ఏప్రిల్ 09 ఉగాది పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషా దం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో మంగళ వారం ఆయన మృతి చెందారు. కాగా,…

డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్.. పొంచి ఉన్న తాగునీటి గండం!

A9 న్యూస్ ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్‌ అడుగంటుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన…

మన్యవార్ కాన్షిరాంతొ కరచాలనం చేసిన సేవకుడు అస్తమయం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: మన్యవార్ కాన్షిరాంతొ కరచాలనం చేసిన సేవకుడు అస్తమయం 1998లో ముంబైలోని తెలుగు ఎస్సీ ఎస్టీ ప్రజలు తొలి సారిగా మాన్యవర్ కాన్షిరాం ను డిల్లీ నుంచి ముంబైకి పిల్చి బహిరంగ సభను ఎర్పాటు చేసిన ఘనత…

పెద్ద తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ ఆర్మూర్ లో గల మామిడిపల్లి గ్రామంలో సాయంత్రం గుర్తు తెలియని అడ మనిషి ఆమెకి 13 సంవసరాల కూతురు మగ దిక్కు లేక అంత్యక్రియలు చెయ్యలేని స్థితిలో వున్న అవిడను నేను అక్కడికి వెళ్లి పోలీస్…