ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం:
ఖమ్మం జిల్లా: ఏప్రిల్ 12 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ వివరాల ప్రకారం… శుక్రవారం పెనుబల్లి మండలం లంకపల్లి…
Latest and Breaking News
ఖమ్మం జిల్లా: ఏప్రిల్ 12 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ వివరాల ప్రకారం… శుక్రవారం పెనుబల్లి మండలం లంకపల్లి…
హైదరాబాద్:ఏప్రిల్ 11 రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల యువత సొంతంగా ఉపాధి పొందేందుకు ఆర్థిక సహాయం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యువత కు వారు…
హైదరాబాద్:ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచర ణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి (ఏప్రిల్11) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకు న్నారు. ఒక సామాన్యుడిగా మొదలై…
హైదరాబాద్:ఏప్రిల్ 11 హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ చిన్న హనుమాన్, జయంతి శోభాయాత్రలు జరగనున్నాయి. ముందు జాగ్రత్తగా శనివారం…
హైదరాబాద్:ఏప్రిల్ 11 వేసవి కాలం వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు దంచేశాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల నడుస్తోంది. ఓ వైపు వానలు, మరోవైపు ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 24 నుంచే స్కూళ్లకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్…
A9 news, : ఆలూర్ మండలంలోని దేగాం గ్రామం సుస్థిర గ్రామీణాభివృద్ధికి ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు 2022–23 సంవత్సరానికిగాను గ్రామంలో పలు అభివృద్ధి పనులు విజయవంతంగా అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అందించే 19వ రాష్ట్రస్థాయి అవార్డును సొంతం చేసుకుంది.ఈ…
గ్రామాల్లో బడుగు జనాలకు రక్షణ కల్పించాలి. సానుకూలంగా స్పందించిన పోలీస్ కమిషనర్ గారికి కృతజ్ఞత. తెలంగాణ BC , SC , ST , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్. నిజామాబాద్ : గతంలో గ్రామాభివృద్ధి కోసం…
*భద్రాచలం పోలీస్స్టేషన్పై ACB దాడులు. *గ్రావెల్ తరలిస్తున్న లారీపై కేసు నమోదు చేయకుండా..₹20 వేలు తీసుకుని లారీని వదిలేసిన సీఐ. *సీఐ రమేష్ , గన్మెన్ రామారావుతో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.
హైదరాబాద్:ఏప్రిల్ 10 పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
హైదరాబాద్:ఏప్రిల్ 10 ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 3న…