మండలిని సందర్శించిన సర్కారు బడి విద్యార్థులు.. స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కవిత
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత , వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు.…