A9 న్యూస్ డెస్క్

 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి , పార్లమెంట్ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్ , చామల కిరణ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *