A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

వివాహితను కాపాడిన పోలీసులు
బాసర గోదావరి నదిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహితను బాసర పోలీసులు కాపాడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ లక్ష్మణ్ వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బొంకన్ పల్లి గ్రామానికి చెందిన స్రవంతి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన జాలరులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికు చేరుకున్న పోలీసులు వివాహిత ప్రాణాలు కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *