నిజామాబాద్ A9 న్యూస్: జితేందర్

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున వాహనాల తనిఖీలు నిర్వహించిన ఇందల్వాయి. ఎస్ఐ మహేష్ 

 44వ జాతీయ రహదారి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద, ఎలక్షన్ కోడ్ అమలు లో ఉన్నందున ఇందల్వాయి ఎస్ ఐ. పోలీస్ బృందంతో టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు ఎవరు కూడా వాహనాల్లో డబ్బులు నగదు గాని బంగారు నగలు కానీ పరిమితికి మించి తీసుకువెళ్తే వారికి కఠిన చర్యలు తప్పవని దొరికిన వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందని ఇందల్వాయి ఎస్సై మహేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *