నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మానవత్వం చాటుకున్నారు. డిచ్ పల్లి మండలం ధర్మారం శివారులో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. గాయాల పాలైన క్షతగాత్రులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకుడు బాజిరెడ్డి జగన్, 108 కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *