సిద్దిపేట్ A9 news

జగదేవపూర్ మండల్ నిర్మల్ నగర్ గ్రామంలో దళిత బంధు స్కీం విషయంలో అవకతవకలు ఉండడంతో రోడ్డు ఎక్కి ధర్నాకు దిగిన నిర్మల్ గ్రామ ప్రజలు.దళిత బంధు కోసం గ్రామ దళిత మహిళలు గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది.మా దళిత కుటుంబలకు అందరికి దళిత బంధు చెందాలి అన్ని, మరియు మాకు న్యాయం జరిగే వారికి మా పోరాటం కొనసాగిస్తాము అన్ని తెలిపరు. ఈ కార్యక్రమం లో యూత్ నాయకులు, పార్టీ లీడర్స్, పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *