మెదక్
చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఆలయానికి భూమి కేటాయించాలని గ్రామస్థుల రాస్తారోకో….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమానికి దిగారు. వారు అమ్మవారి ఆలయానికి 15 గుంటల స్థలాన్ని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి....
భూసేకరణ ప్రక్రియను నెలాఖరు లోపు పూర్తి చేయాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….
జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన....
పెన్షన్ పెంచే వరకు ఉద్యమం ఆగదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టత….
ఎమ్మార్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుపుల పరమేష్ మాదిగ డిమాండ్. ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 20: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం....
జిల్లా పోలీస్ కార్యాలయం – మెదక్ జిల్లా – పత్రికా ప్రకటన…..
తేదీ: 20.09.2025 మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస జిల్లా ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్సవాలను సుఖసంతోషాలతో, మతసామరస్యంతో జరుపుకోవాలని ప్రజలను కోరారు. దుర్గామాత....
పండుగ సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి : జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్…..
బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా విద్యార్థులకు సెలవులు ప్రకటించబడిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు సూచించారు. పండుగ....
జిల్లా పోలీస్ కార్యాలయం ,మెదక్ జిల్లా…..
పత్రికా ప్రకటన తేదీ: 20-09-2025. జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం జిల్లా పోలీస్ సిబ్బందికి పరేడ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ....
తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ ర్యాలీ…..
తూప్రాన్, సెప్టెంబర్, 21: తూప్రాన్ పట్టణంలో స్వచ్ఛత హీ సేవ 2025 ర్యాలీ శనివారం మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా....
12,78,000 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఆవుల రాజిరెడ్డి….
ఎ9 న్యూస్ ,నర్సాపూర్, సెప్టెంబర్ 20: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ క్యాంప్ కార్యాల యంలో నర్సాపూర్, ఎల్దుర్తి మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF)....
దివంగత చార్ల మాణయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.,….
నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి గారు, దివంగత మాజీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి చార్ల మాణయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా, వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా....
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్దుర్తి — బతుకమ్మ సంబరాలు…..
ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యెల్దుర్తి యందు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ సంబరంగా నిర్వహించబడింది. పాఠశాల ఆవరణం ఆడపడుచుల ఉత్సాహంతో, పూల సౌరభంతో కళకళలాడింది.....
















