మెదక్
బీసీ బందు పిలుపుకు-నిరుపేద హక్కుల సాధన సమితి కమిటీ సంపూర్ణ మద్దతు….
సిద్దిపేట మూర్తి ఆగి రెడ్డి జిల్లా కన్వీనర్ వెల్లడి. ఎ9 న్యూస్ సిద్దిపేట అక్టోబర్ 17 ప్రియమైన ప్రజలారా ,స్వామిక వాదులారా! 17 -10 -2025. న జరగబోయే ” బీసీ బందుకు....
మెదక్ జిల్లా అగ్రహారం, గవ్వలపల్లిలో తాగునీటి కొరత – ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు….
మెదక్: అగ్రహారం మరియు గవ్వలపల్లి గ్రామాల ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ మరియు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి నెల....
అనుకూలమైన పరిస్థితులు ఏనాడో కనుమరుగైనాయి…
ఎ9 న్యూస్ డెస్క్, అక్టోబర్ 15: భారతదేశంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ఆధారంగా సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు ఏనాడో గతించిపోయినవి. చాలా ఆలస్యంగా నైనప్పటికీ సిపిఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో....
మీసేవ ఇంటర్నెట్ సేవలు యజమానులకు ఆదేశాలు….
దళారులు డీల్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాము. ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 15: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఉదయము 11:00 గంటలకి తహశీల్దార్....
రాజ్యాంగ పరంగా లౌకిక వాదంగా పరిష్కారం చేసుకోవాలి….
నిరుపేదల హక్కుల సాధన సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి ఎ9 న్యూస్ ,సిద్దిపేట, అక్టోబర్ 13: ప్రియమైన మేధావులారా ప్రజాస్వామ్యవాదులారా చట్టబద్ధ పరిపాలకులారా ఈరోజు ఈ దేశంలో ఒక....
తెలంగాణ ఆర్టిఐ అధ్యక్షురాలను శాలువాతో సన్మానం చేసిన సభ్యులు….
ఎ9 న్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 12 మెదక్ జిల్లా ఆర్టిఐ జనరల్ సెక్రెటరీ రవీంద్ర భారతి లో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు, చంటి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి....
సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి – జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు…
ఎ9 న్యూస్ మెదక్ అక్టోబర్ 12 ప్రజలు సైబర్ నేరల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, తెలియచేశారు. ఇటీవల జరుగుతున్న నేరలను గురించి ప్రస్తావిస్తూ,....
బి.సి బిల్లు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవో సరైనద – కాదా తెలియదా?
ఎ9 న్యూస్, మాసాయిపేట – అక్టోబర్ 11: బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్నినిలబెట్టుకోలేకపోతున్నదని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా....
బ్రాహ్మణ పల్లి లోని మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయించండి…
ప్రజల గోస వినబడదా: శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం. ఎ9 న్యూస్, తూప్రాన్, అక్టోబర్ 11 : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పదో వార్డు, వెంకటాపూర్ గ్రామ పరిధిలోని బ్రాహ్మణపల్లి....
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ – మాసాయిపేట మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల నాగరాజు….
మాసాయిపేట, అక్టోబర్ 11 (A9 న్యూస్): తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జీవోలు జారీ చేసి, ఎన్నికలకు వేళ్ళిద్దాం అంటూ మాయమాటలు చెప్పిందని మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల....















