మెదక్
APL అపోలో ట్యూబ్స్లో కార్మికుల నిరసనలు తీవ్రతరం….
బదిలీలు రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదు: జనరల్ సెక్రటరీ కుళ్ళ నరసింహులు. మెదక్ జిల్లా ,చేగుంట మండలం, గడియారం గ్రామ శివారులో ఉన్న APL అపోలో ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత 15....
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు….
తుపాకి రాముడు చెప్పినట్లుగా చెప్పావు ముఖ్యమంత్రి. బీఎస్పీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్. ఎ9 న్యూస్ ,చేగుంట,అక్టోబర్ 9: ఆరు గ్యారెంటీల లాగానే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని మెదక్....
వడ్ల సాయి ప్రసాద్కు వీల్ చైర్ అందజేత……
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం, ఆర్. చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్, ఐదు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. అతని పరిస్థితిని....
స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం ఖాయం…
*స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం ఖాయం…. • ప్రజల్లోకి వెళ్లడానికి మరింత సమయం దొరికింది…. • సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి…. A9 న్యూస్ దుబ్బాక: స్థానిక సంస్థల ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో....
తూప్రాన్ లో ఘనంగా స్వాతంత్ర్య పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు…..
ఎ9 న్యూస్, తూప్రాన్ ,సెప్టెంబర్26: మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రం లో శుక్రవారం స్వాతంత్ర పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి....
చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఆలయానికి భూమి కేటాయించాలని గ్రామస్థుల రాస్తారోకో….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమానికి దిగారు. వారు అమ్మవారి ఆలయానికి 15 గుంటల స్థలాన్ని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి....
భూసేకరణ ప్రక్రియను నెలాఖరు లోపు పూర్తి చేయాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….
జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన....
పెన్షన్ పెంచే వరకు ఉద్యమం ఆగదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టత….
ఎమ్మార్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుపుల పరమేష్ మాదిగ డిమాండ్. ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 20: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం....
జిల్లా పోలీస్ కార్యాలయం – మెదక్ జిల్లా – పత్రికా ప్రకటన…..
తేదీ: 20.09.2025 మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస జిల్లా ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్సవాలను సుఖసంతోషాలతో, మతసామరస్యంతో జరుపుకోవాలని ప్రజలను కోరారు. దుర్గామాత....
పండుగ సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి : జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్…..
బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా విద్యార్థులకు సెలవులు ప్రకటించబడిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు సూచించారు. పండుగ....














