మెదక్
సావిత్రిబాయి స్ఫూర్తిగా నేడే టీచర్స్ డే……
ఎ9 న్యూస్, మెదక్ ,సెప్టెంబర్ 5: టీచర్స్ డే పేరుతో మనువాద భావజాలం లేదా పెట్టుబడిదారి భావజాలం అభివృద్ధి చేసే రోజుగానే కొనసాగుతున్నది.ఫ్యూడల్ పితృస్వామ్య అధిపత్యము లేని కులము మతము ప్రాంతము జాతి....
మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ….
ఎ9 న్యూస్, మెదక్, సెప్టెంబర్ 5: వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా మెదక్ టౌన్ పరిధిలో చేపట్టిన భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఈ రోజు స్వయంగా పరిశీలించారు. ఎస్పీ....
వడియారం బీచ్ శంకుస్థాపన…..
ఎ9 న్యూస్ చేగుంట సెప్టెంబర్ 5: దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సుమారు 48.77 కోట్ల తో నిర్మించబోయే వడియారం, మసాయిపేట్ రైల్వేస్టేషన్ల మధ్య LC228 స్థానం....
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: చెరుకు శ్రీనివాస్ రెడ్డి…
ఎ9 న్యూస్, దుబ్బాక | సెప్టెంబర్ 4: తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య....
మాసాయిపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో – సిబిఐ ఎంక్వైరీపై తీవ్ర అభ్యంతరం…..
ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 4: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 44పై బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. సిఎం....
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే యజమానుల సంయమనం….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణం కోసం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే యజమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు.....
మాతృదేవోభవ కానుక పంపిణీ…..
ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 3: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మాతృదేవోభవ కానుక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మాతృదేవోభవ కానుక ఆవుల రాజిరెడ్డి సొంత నిధులతో గర్భిణీ మహిళలకు....
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో విద్యార్థుల ర్యాలీ…..
ఎ9 న్యూస్, సంగారెడ్డి | సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్....
చెరుకు ముత్యంరెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు….
ఎ9 న్యూస్ ,దుబ్బాక, సెప్టెంబర్ 2: దుబ్బాక అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి ఆరవ వర్ధంతి....
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరికలు…..
ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 2 : గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు వాల్దాస్ వాళ్ళ మల్లేష్....
















