మెదక్

నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పరామర్శ….

September 12, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట ,సెప్టెంబర్12 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇటీవల మాసాయిపేట గ్రామంలో మరణించిన కుక్కదువ్వు అంజయ్య, శేషుని బాలమణి, శివంపేట పోచమ్మ మృతుల కుటుంబ సభ్యులను....

యూరియా కొరతతో రైతుల తిప్పలు – సరఫరా పెంచాలని విజ్ఞప్తి…..

September 12, 2025

  ఎ9 న్యూస్, చిన్న శంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 12 చిన్న శంకరంపేట మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెల్లవారకముందే స్థానిక సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, చాలా....

నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ

September 11, 2025

*నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ… *ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు ప్రజాప్రతినిధులు వారి కుటుంబానికి ప్రాగాడ సంతాపం తెలిపారు… A9 న్యూస్ చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు....

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహణ….

September 10, 2025

  చేగుంట మండలం, కరీంనగర్ గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో ప్రఖ్యాతి పొందిన వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా....

ప్రతి పాస్టర్ కు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి ……

September 10, 2025

  జిల్లాఅధ్యక్షులు మోసెస్: ప్రభుత్వాన్ని కోరిన పాస్టర్ల జిల్లా అధ్యక్షులు న్యూటన్ పిట్ట మోసెస్, తూప్రాన్, మెదక్ జిల్లా చేగుంట మండలం మంగళవారం నాడు పాస్టర్ల మెదక్ జిల్లా అధ్యక్షులు పిట్ట న్యూటన్ మోసెస్,....

కాలోజి సేవలు చిరస్మరణీయమైన్నవి: డిఆర్ఓ భుజంగరావు…..

September 10, 2025

  మెదక్, 10 సెప్టెంబర్ 2025 స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాలోజి నారాయణరావు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) భుజంగరావు పేర్కొన్నారు. కాలోజి జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన....

యూరియా కోసం మూడు గంటల నుండి ఎదురుచూపు రైతులు……

September 9, 2025

  ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 9 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం దగ్గర రాత్రి మూడు గంటల నుండి చుట్టుపక్కల గ్రామాల రైతులు యూరియా కోసం....

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఘనంగా ప్రారంభం – గాంధీ భవన్‌లో నాయకుల సమిష్టి హాజరు…..

September 8, 2025

  హైదరాబాద్, గాంధీ భవన్‌: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు గాంధీ భవన్‌లో జ‌ర‌గింది. టీపీసీసీ అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ....

యూరియా కోసం రైతుల రాస్తారోకో ….

September 8, 2025

  చిన్నశంకరంపేట : యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా యూరియా లేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చేగుంట గాంధీ చౌరస్తా సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజుల క్రితం 440....

చిన్న శంకరంపేటలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహణ….

September 6, 2025

  మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని చిన్న శంకరంపేట గ్రామంలో అయ్యప్ప యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించబడింది. భక్తుల ఉత్సాహం, శ్రద్ధ, మరియు గ్రామస్థుల భాగస్వామ్యంతో ఈ....

Previous Next