మెదక్

గణనాథునికి 56 రకాల వంటకాలు ….

September 2, 2025

  సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో సోమవారం రాత్రి సనాతన ధర్మాన్ని ఆచరించిన అలనాడు శ్రీకృష్ణ భగవానుడు 56 రకాల వంటకాలు పెట్టినట్లు చరిత్ర చెబుతుందని ఆలయ....

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు…

September 2, 2025

  ఎ9 మాసాయిపేట మెదక్ సెప్టెంబర్ 2: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో తొమ్మిదో వార్డ్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండల....

తెలంగాణ ప్రభుత్వం రైతుల ఓపికను పరీక్షించకండి – మూర్తి ఆగిరెడ్డి….

September 1, 2025

  ఎ9 న్యూస్, సిద్దిపేట, సెప్టెంబర్ 1: రైతు అంటే కేవలం భూమిలో పంటలు పండించే వ్యక్తి మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి మూలస్తంభం. రైతు లేని సమాజాన్ని ఊహించలేం. వ్యవసాయం లేకపోతే ఉపాధ్యాయుడు,....

మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు ఎస్పీ ఆదేశాలు…. 

September 1, 2025

  ఎ9 న్యూస్, మెదక్, సెప్టెంబర్ 1: మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సెప్టెంబర్ 01 నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ –....

ముసాయిదా కమిటీ మొదటి సమావేశం..

August 31, 2025

  ఎ9 న్యూస్ మెదక్ ఆగస్టు 31 భారతదేశంలో ఆగస్టు 30, 1947న, రోజు రాజ్యసభ ముసాయిదా కమిటీ మొదటి సమావేశం న్యాయ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగింది, ఆయన ఈవెంట్స్....

రుద్రారం శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో విశేష అలంకరణలో సిద్ధి గణపతి దర్శనం….

August 30, 2025

  సంగారెడ్డి జిల్లా – పటాన్చెరు నియోజకవర్గ సంగారెడ్డి, ఆగస్టు 30 పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ....

కాంట్రాక్టు కార్మికుల ధర్నా: కనీస వేతనం రూ.26,000 పెంచాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు అందించాలి….!

August 30, 2025

సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాలు పెంచడానికి, వారి సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముందు పెద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళనలో కాంట్రాక్టు కార్మికులు, “పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.....

చైతన్యపురి కాలనీ నుండి భారీ ఎత్తున బీజేపీలో చేరిక…

August 30, 2025

  నర్సాపూర్‌లో బీజేపీకి జనం జల్లు. చైతన్యపురి కాలనీ ప్రజల బీజేపీ చేరిక. మెదక్ జిల్లా – నర్సాపూర్ ఆగస్ట్ 30, 2025; నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన రాణి, రాజు ఆధ్వర్యంలో....

వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి,రోడ్లను, కోతకు గురైన కాలువలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి…….

August 29, 2025

  ఎ9 న్యూస్ ,రామాయంపేట, ఆగస్టు 29: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కట్రియల్ నుండి పర్వతపూర్, కిషన్ తండా గ్రామాలకు వెళ్లే దారి అకాల వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డును,పుష్పలవాగు బ్రిడ్జి ను,కోతకు....

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర -జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య…..

August 29, 2025

చౌటకూర్: భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖాన,....

Previous Next