మెదక్
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే యజమానుల సంయమనం….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణం కోసం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే యజమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు.....
మాతృదేవోభవ కానుక పంపిణీ…..
ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 3: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మాతృదేవోభవ కానుక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మాతృదేవోభవ కానుక ఆవుల రాజిరెడ్డి సొంత నిధులతో గర్భిణీ మహిళలకు....
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో విద్యార్థుల ర్యాలీ…..
ఎ9 న్యూస్, సంగారెడ్డి | సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్....
చెరుకు ముత్యంరెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు….
ఎ9 న్యూస్ ,దుబ్బాక, సెప్టెంబర్ 2: దుబ్బాక అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి ఆరవ వర్ధంతి....
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరికలు…..
ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 2 : గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు వాల్దాస్ వాళ్ళ మల్లేష్....
గణనాథునికి 56 రకాల వంటకాలు ….
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో సోమవారం రాత్రి సనాతన ధర్మాన్ని ఆచరించిన అలనాడు శ్రీకృష్ణ భగవానుడు 56 రకాల వంటకాలు పెట్టినట్లు చరిత్ర చెబుతుందని ఆలయ....
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు…
ఎ9 మాసాయిపేట మెదక్ సెప్టెంబర్ 2: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో తొమ్మిదో వార్డ్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండల....
తెలంగాణ ప్రభుత్వం రైతుల ఓపికను పరీక్షించకండి – మూర్తి ఆగిరెడ్డి….
ఎ9 న్యూస్, సిద్దిపేట, సెప్టెంబర్ 1: రైతు అంటే కేవలం భూమిలో పంటలు పండించే వ్యక్తి మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి మూలస్తంభం. రైతు లేని సమాజాన్ని ఊహించలేం. వ్యవసాయం లేకపోతే ఉపాధ్యాయుడు,....
మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు ఎస్పీ ఆదేశాలు….
ఎ9 న్యూస్, మెదక్, సెప్టెంబర్ 1: మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సెప్టెంబర్ 01 నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ –....
ముసాయిదా కమిటీ మొదటి సమావేశం..
ఎ9 న్యూస్ మెదక్ ఆగస్టు 31 భారతదేశంలో ఆగస్టు 30, 1947న, రోజు రాజ్యసభ ముసాయిదా కమిటీ మొదటి సమావేశం న్యాయ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగింది, ఆయన ఈవెంట్స్....















