మెదక్
నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సంగారెడ్డిలో వేడుకలు..
ఆగస్ట్ 29, 2025 – సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్లో నేషనల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. జాతీయ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్....
పురాతన మసీదులను దేవాలయాలను అలంకరించాలి….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం* ఎ9 న్యూస్ ,ఆగస్ట్ 29: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్....
రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు…
*రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు… *నిలదీసిన ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడిన దాబా యజమాన్యం… A9 న్యూస్ చేగుంట, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్....
జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక వెంకట్ స్వామి పరిశీలించారు..
A9 న్యూస్ మెదక్ ఆగస్టు 28: మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా ఇంచార్జ్ మంత్రి....
మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – సహాయక చర్యల్లో యంత్రాంగం అభినందనీయం: సీఎం…
మెదక్, ఆగస్టు 28 (A9 న్యూస్): మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం జిల్లా పర్యటన నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న....
వార్డ్ లిస్ట్ జాబితా విడుదల….
ఎ9 న్యూస్, మాసాయిపేట | ఆగస్టు 28: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హక్కింపేట గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయబడింది. ఈ లిస్ట్ గ్రామ పంచాయతీ కార్యాలయం....
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న. వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. -దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఎ9 న్యూస్ దుబ్బాక ఆగస్టు 28 * రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. *....
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి….
మాసాయిపేట, ఆగస్టు 28 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి మంగళవారం నాడు మాసాయిపేట గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో గాయపడిన బాధితులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో....
భారీ వర్షం కారణంగా మాసాయిపేట పట్టణంలో ఇళ్లలోకి నీరు….
భారీ వర్షం కారణంగా మాసాయిపేట పట్టణంలో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఇది ప్రధానంగా అక్రమ కట్టడాలు వల్ల నీటి ప్రవాహం సరిగ్గా జరగకపోవడం వల్ల జరిగిందని ప్రజలు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి....
రాజకీయ ప్రయోజనాలకు కాకుండా చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్…
ఎ9 న్యూస్, సిద్దిపేట, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు విషయంలో చిత్తశుద్ధితో, రాజకీయం లేకుండా వ్యవహరించాలంటూ నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది. సమితి....
















