మెదక్
కాలోజి సేవలు చిరస్మరణీయమైన్నవి: డిఆర్ఓ భుజంగరావు…..
మెదక్, 10 సెప్టెంబర్ 2025 స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాలోజి నారాయణరావు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) భుజంగరావు పేర్కొన్నారు. కాలోజి జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన....
యూరియా కోసం మూడు గంటల నుండి ఎదురుచూపు రైతులు……
ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 9 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం దగ్గర రాత్రి మూడు గంటల నుండి చుట్టుపక్కల గ్రామాల రైతులు యూరియా కోసం....
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఘనంగా ప్రారంభం – గాంధీ భవన్లో నాయకుల సమిష్టి హాజరు…..
హైదరాబాద్, గాంధీ భవన్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు గాంధీ భవన్లో జరగింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ....
యూరియా కోసం రైతుల రాస్తారోకో ….
చిన్నశంకరంపేట : యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా యూరియా లేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చేగుంట గాంధీ చౌరస్తా సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజుల క్రితం 440....
చిన్న శంకరంపేటలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహణ….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని చిన్న శంకరంపేట గ్రామంలో అయ్యప్ప యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించబడింది. భక్తుల ఉత్సాహం, శ్రద్ధ, మరియు గ్రామస్థుల భాగస్వామ్యంతో ఈ....
వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట యువసేన యూత్
చిన్న శంకరంపేట (ఆర్), మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట మండలంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శంకరంపేట మాజీ సర్పంచ్ శ్రీ రాజిరెడ్డి,....
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి కామారెడ్డి వరద బాధితులకు సహాయం
A9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5 కామారెడ్డి జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల గణనీయమైన నష్టం జరిగింది. ఈ సందర్భంలో బాధితుల సహాయార్థంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.15....
ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను కలిసిన నీట్ క్వాలిఫైడ్….
ఎ9 న్యూస్ మెదక్ సెప్టెంబర్ 5 విద్యార్థులు, తల్లిదండ్రులు : నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్ కు హాజరు కాలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన....
ఈటెల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మాసాయిపేట బీజేపీ నాయకులు…..
ఎ9 న్యూస్, మాసాయిపేట – సెప్టెంబర్ 5: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం కేంద్రంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, గ్రామ అభివృద్ధి పరంగా చేపట్టవలసిన....
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు…..
ఎ9 న్యూస్ – మెదక్, సెప్టెంబర్ 5: ముస్లిం సోదరులకు పవిత్ర మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా....
















