ఎ9 న్యూస్ మెదక్ సెప్టెంబర్ 5
విద్యార్థులు, తల్లిదండ్రులు :
నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్ కు హాజరు కాలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు.
తెలంగాణ బిడ్డ ల మైనప్పటికీ కేవలం,ఇంటర్మీడియట్ పొరుగు రాష్ట్రాల్లో చదవడం వల్ల తమ నష్టపోతున్నామని సీతక్క దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థులు.
సంబంధిత శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు







