మెదక్

నాచవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాస పుణ్యస్నానాలు – శ్రీ సత్యనారాయణ వ్రతాలు, భక్తుల భాగ్యసాధన….

November 1, 2025

సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలంలోని నాచవరం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కార్తీక మాసంలో ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర కార్తీకమాసంలో ప్రతీ రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి....

కిష్టాపూర్ గ్రామంలో దర్గానెల ఫాతియా పూజలు నిర్వహించారు…

October 31, 2025

ఏ9 న్యూస్ తూప్రాన్, మెదక్, అక్టోబర్ 31: మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప భజన భక్త మండలి ఆధ్వర్యంలో దర్గాకు ప్రార్థనలు చేశారు అనంతరం భారీ....

గ్రామ సమస్యల పరిష్కారానికి సెగల్ ఫౌండేషన్ హామీ – హకీంపేట్ గ్రామంలో కార్యక్రమం…

October 30, 2025

  మెదక్ జిల్లా మాసాపేట మండలంలోని హకీంపేట్ గ్రామంలో సెగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెగల్ ఫౌండేషన్ ప్రతినిధులు తేజేంద్ర, సాయి కిషోర్ మరియు ప్రవీణ్ కుమార్....

వైన్స్‌ షాప్‌లో వ్యక్తి మృతి…..

October 26, 2025

  మెదక్ జిల్లా, అక్టోబర్ 26: చిన్న శంకరంపేట్ మండలం ఆర్.గవలపల్లి ఎక్స్‌ రోడ్‌లో ఉన్న శ్రీ రేణుక మాత వైన్స్ పర్మిట్ షాప్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబాజీపేటకు చెందిన వెంకటేష్‌ (36)....

హైదరాబాద్ ఔటర్ రింగ్ పై కారులో మంటలు….

October 24, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్‌ పై ఓ కారులో మంటలు చెలరేగాయి, స్థానికుల వివరాల ప్రకారం....

రుక్మాపూర్ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్….

October 21, 2025

పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఎ9 న్యూస్, చేగుంట, అక్టోబర్ 21: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పిఎ,సి,ఎస్, చైర్మన్....

మెదక్ మండలం పాతూర్ గ్రామంలో మంగళవారం…..

October 21, 2025

  అల్లుడు కుమార్ (39) అత్తారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట వాసి అయిన కుమార్, పాతూర్ కు చెందిన నిర్మలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.....

పోలీస్ అమరవీరుల దినోత్సవం …

October 21, 2025

  పోలీసు అమరవీరుల దినోత్సవం (Police Commemoration Day) ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించబడుతుంది. ఈ రోజు, దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని స్మరించుకునే పవిత్ర రోజు. దేశంలోని....

స్థానిక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి పేకాటరాయులపై మెరుపు దాడులు….

October 21, 2025

  ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 21: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, విశ్వస నీయమైన సమాచారం ఆధారంగా మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి....

కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి చంపిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి….

October 19, 2025

  ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ ,అక్టోబర్ 19: అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో నిన్న శనివారం నాడు ఒక కేసు విషయంలో పోలీసులు నేరస్తుల్ని....

Previous Next